Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌గా మారిన యువకుడు మృతి... ఎలా?

Webdunia
సోమవారం, 31 జులై 2023 (07:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఓ యువకుడు మృతి చెందాడు. రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వంరగల్ జిల్లా సంగెం మండలం తూర్పు తండాకు చెందిన బడవాత్ భీమ్ కుమారుడు అనిల్.. అనే 24 యేళ్ల యువకుడు ట్రాన్స్‌జెండర్‌‍గా మారాడు. హైదరాబాద్ నగరంలోని హిజ్రాలతో కలిసి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట వస్తుండగా మధ్యలో వారు మనసు మార్చుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
రఘనాథపల్లి స్టేషన్ వద్ద రైలు వేగం నెమ్మదించడంతో రైలు నుంచి కిందకు దిగబోయారు. ఆ ప్రయత్నంలో దివ్య అలియాస్ అనిల్ ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో బలమై గాయాలయ్యాయి. దీంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది. జనగామ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments