Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోసం తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. రూ.200 కోసం కన్నతల్లిని కిరాతక కొడుకు హత్య చేశాడు. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు రూ.200 అడగ్గా, తల్లి నిరాకరించింది. దీంతో ఆగ్రహించి తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడని సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం వెల్లడించారు.
 
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఈ ఓ వితంతువు, దినసరి కూలీ అయిన తల్లి సత్తెమ్మ (65) అనే మహిళకు చంద్రశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిస అయిన ఈయన.. నిత్యం డబ్బుకోసం తల్లిని వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో శనివారం తల్లిని రూ.200 ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దంతో ఆగ్రహించిన చంద్రశేఖర్... గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ కన్నుమూసింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments