Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోసం తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. రూ.200 కోసం కన్నతల్లిని కిరాతక కొడుకు హత్య చేశాడు. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు రూ.200 అడగ్గా, తల్లి నిరాకరించింది. దీంతో ఆగ్రహించి తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడని సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం వెల్లడించారు.
 
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఈ ఓ వితంతువు, దినసరి కూలీ అయిన తల్లి సత్తెమ్మ (65) అనే మహిళకు చంద్రశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిస అయిన ఈయన.. నిత్యం డబ్బుకోసం తల్లిని వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో శనివారం తల్లిని రూ.200 ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దంతో ఆగ్రహించిన చంద్రశేఖర్... గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ కన్నుమూసింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

రామానంద్ సాగర్ కు అంకితంగా శ్రీమద్ భాగవతం పార్ట్-1 షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments