Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోసం తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (14:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో దారుణం జరిగింది. రూ.200 కోసం కన్నతల్లిని కిరాతక కొడుకు హత్య చేశాడు. మద్యాన్ని కొనుగోలు చేసేందుకు రూ.200 అడగ్గా, తల్లి నిరాకరించింది. దీంతో ఆగ్రహించి తల్లిని గొడ్డలితో నరికి చంపేశాడని సబ్‌ఇన్‌స్పెక్టర్ గంగారాం వెల్లడించారు.
 
మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన ఈ ఓ వితంతువు, దినసరి కూలీ అయిన తల్లి సత్తెమ్మ (65) అనే మహిళకు చంద్రశేఖర్ అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిస అయిన ఈయన.. నిత్యం డబ్బుకోసం తల్లిని వేధించసాగాడు. 
 
ఈ క్రమంలో శనివారం తల్లిని రూ.200 ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దంతో ఆగ్రహించిన చంద్రశేఖర్... గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ కన్నుమూసింది. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments