Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం : నాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:39 IST)
హైదరాబాద్ నగరంలోని నాచారంలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నాచారంలోని తన ఇంట్లోనే ఆయన ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని తేజావత్ రాజుగా గుర్తించారు. ఈయన మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వం దవాఖానాకు తరలించారు. కాగా, కానిస్టేబుల్ రాజు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments