Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ విజృంభణ - ఆందోళనలో అధికారులు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:00 IST)
దేశం కరోనా కోరల్లో నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నాయి. ఇపుడు బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం పొంచివుంది. దేశంలో చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
తొలుత థానే జిల్లాలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో 100కు పైగా కోళ్లను మృత్యువాతపడినట్టు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ రెండు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లు‌ఎంజా వైరస్ వ్యాప్తి అధికారంగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో మిగతా ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్టు పాల్‌ఘర్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కాంబ్లే  వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments