Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ విజృంభణ - ఆందోళనలో అధికారులు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (13:00 IST)
దేశం కరోనా కోరల్లో నుంచి ఇపుడిపుడే బయటపడుతున్నాయి. ఇపుడు బర్డ్ ఫ్లూ రూపంలో మరో గండం పొంచివుంది. దేశంలో చాపకింద నీరులా బర్డ్ ఫ్లూ విస్తరిస్తుంది. మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
తొలుత థానే జిల్లాలోని వెహ్లోలి గ్రామంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫారంలో 100కు పైగా కోళ్లను మృత్యువాతపడినట్టు గుర్తించిన స్థానిక అధికారులు, విషయాన్నీ జిల్లా పశువైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ రెండు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లు‌ఎంజా వైరస్ వ్యాప్తి అధికారంగా ఉన్నట్లు తేల్చారు. ఈ క్రమంలో మిగతా ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్టు పాల్‌ఘర్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ కాంబ్లే  వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments