Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన 23 యేళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, నలుగురు యువకులు ఇంట్లో చొరబడి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ అవమానం భరించలేక ఆ యువతి తనను గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల పేర్లతో సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18వ తేదీన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం