Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై సలసల కాగిన నూనె పోసిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 25 జులై 2022 (10:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఓ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డపై సలసల కాగిన వేడి నూనెను ఓ కసాయి తండ్రి పోశాడు. దీంతో ఆ పసిబిడ్డ శరీరం బాగా కాలిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేవాపూర్‌ గ్రామానికి చెందిన అబ్బూ(13) తల్లిదండ్రులు మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం నాలుగేళ్లుగా ఆ బాలుడే గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. 
 
రెండు రోజుల క్రితం డబ్బులు తీసుకురాలేదు. దీంతో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఎండీ ఇస్మాయిల్‌ కుమారుడిని ఇంట్లోనే బంధించాడు. ఆదివారం వేడి నూనెను బాలుడి చేతులపై పోయడంతో నొప్పి భరించలేక కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments