మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపి వాళ్ల కోర్కె తీర్చు, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

ఐవీఆర్
శుక్రవారం, 28 నవంబరు 2025 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రి పీఎ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ... నా ఫ్రెండ్స్ నిన్ను ఇష్టపడుతున్నారు. ఒక గంటసేపు వచ్చి వెళ్లు. వాళ్ల కోర్కె తీర్చు అని మహిళామంత్రి పీఎ సతీష్ నాకు మెసేజ్ చేసాడు. నా భర్త 2021లో కరోనా వల్ల చనిపోయాడు. దాంతో నాకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చేట్లు చేస్తానని పీఎ సతీష్ నన్ను సంప్రదించాడు.
 
నా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు. నగదు రూపేణా చాలా తీసుకున్నాడు. ఉద్యోగం కోసం డబ్బులు అడిగారా అని నేను అధికారులు అడిగితే వాళ్లు తమకేమీ తెలియదన్నారు. మొత్తం డబ్బును సతీష్ కాజేసాడు. అదేమని అడిగితే నన్ను బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళితే 30 మంది మధ్య నన్ను దూషించింది. నా పీఎపైనే నిందలు వేస్తావా అని వేరే చోటకి నన్ను ట్రాన్సఫర్ చేసారు. దానిపై నేను కోర్టుకు వెళ్లి గెలిచాను. అదంతా మనసులో పెట్టుకుని మంత్రి పీఎ నన్ను బెదిరిస్తూ, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం