Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం : క్యాంటీన్‌లో యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో ఈఎస్ఐ క్యాంటీన్‌లో దారుణం జరిగింది. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సెక్యూరిటీ గార్డు తన వంతు సాయం చేసాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో గతంలో చికిత్స చేయించింది ఇటీవల మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఈ నెల 6వ తేదీన వారు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం సోదురుడికి ఆహారం కోసం వెళుతున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పడంతో సరేనని చెప్పిన ఆ యువతి తిరిగి లిప్టులో తన వార్డుకు బయలుదేరింది. 
 
అయితే, షాదాబా ఆమె వెంట వెళ్లి... రెండో అంతస్తులోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఆ యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments