Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో కాల్పులు.. ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (14:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇబ్రహీంపట్టణంలోని కర్ణంగూడ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు దండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెదారు. మరో వ్యక్తి రాఘవేంద్ర రెడ్డి ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
కాగా, ఇటీవల పది ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు కొనుగోలు చేశారు. అయితే, ఈ భూమి అప్పటికే మట్టారెడ్డి అనే వ్యక్తి కబ్జాలో ఉన్నట్టు సమాచారం. దీంతో భూమిని కొనుగోలు చేసిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలు మట్టారెడ్డితో వాగ్వాదానికి దిగడంతో గుర్తు తెలియని దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, ఈ కాల్పుల ఘటనపై ఇబ్రహీంపట్నం ఏసీపీ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ పోలీస్ కమినర్ మహేష్ భగవత్త పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments