Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి జైలుపాలైన ప్రొఫెసర్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (11:44 IST)
తనతో శారీరక సంబంధం పెట్టుకోలేదన్న కోపంతో ఓ విద్యార్థినిని ప్రొఫెసర్ ఒకరు ఫెయిల్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీలో బాధితురాలు చివరి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే ఓ గిరిశ్ పర్మార్ ఆ విద్యార్థినిపై కన్నేశాడు. దీంతో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. 
 
దీనికి ఆమె అంగీకరించలేదు. అర్పిత్ అగర్వాల్ అనే విద్యార్థి ద్వారా కూడా ఒత్తిడి తెచ్చాడు. అప్పటికీ ఆమె లొంగలేదు. దీంతో ఆ విద్యార్థిని తాను బెదిరించినట్టుగానే పరీక్షల్లో ఫెయిల్ చేశాడు. 
 
తాను పరీక్షల్లో ఫెయిల్ కావడంతో షాక్‌కు గురైన విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో... ఈ విద్యార్థినినే కాకుండా మరికొందరు విద్యార్థినిలను కూడా బెదిరించినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం