Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో దళిత బాలికపై కామాంధుల సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ దళిత బాలికపై పది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను తప్పించేందుకు కుంటి సాకులు చెబుతూ కేసు నమోదు  చేసేందుకు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులోని ఓ కాలనీ చెందిన దళిత బాలిక గర్భంతో ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ బాలిక వద్దకు వచ్చి విచారించారు. ఈ విచారణలో శివాలయం సమీపంలోని పాడైన మార్కెట్ వద్ద నుంచి చెంబు అనే వ్యక్తి తనను ఆటోలో తీసుకెళ్లి మరో తొమ్మిది మందితో కలిసి పలుమార్లు అత్యాచారం చేసినట్టు చెప్పింది. 
 
ఈ విషయాన్ని సీఐ నాగరాజుకు మహిళా పోలీసులు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాల్సిన సీఐ నాగరాజు.. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కుంటి సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా, నిందితులను తప్పించేందుకు వీలుగా ఆయన బాలికకు అబార్షన్ చేయించేందుకు ఓ ప్రైవేట్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments