Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో దళిత బాలికపై కామాంధుల సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:05 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ దళిత బాలికపై పది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మాత్రం నిందితులను తప్పించేందుకు కుంటి సాకులు చెబుతూ కేసు నమోదు  చేసేందుకు  మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులోని ఓ కాలనీ చెందిన దళిత బాలిక గర్భంతో ఉండటాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి ఆ బాలిక వద్దకు వచ్చి విచారించారు. ఈ విచారణలో శివాలయం సమీపంలోని పాడైన మార్కెట్ వద్ద నుంచి చెంబు అనే వ్యక్తి తనను ఆటోలో తీసుకెళ్లి మరో తొమ్మిది మందితో కలిసి పలుమార్లు అత్యాచారం చేసినట్టు చెప్పింది. 
 
ఈ విషయాన్ని సీఐ నాగరాజుకు మహిళా పోలీసులు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాల్సిన సీఐ నాగరాజు.. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ కుంటి సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా, నిందితులను తప్పించేందుకు వీలుగా ఆయన బాలికకు అబార్షన్ చేయించేందుకు ఓ ప్రైవేట్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments