Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో నవ దంపతుల ఆత్మహత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి నెల రోజులు కూడా గడవలేదు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది డిసెంబరు 29వ తేదీన ప్రియాంక - మహానందిలకు పెద్దలు వివాహం జరిపించారు. అయితే, మహానంది ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అయితే, నవ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
కుటుంబ కలహాల నేపథ్యంలో నవ వధువు ఆదివారం ముక్తినూతలపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకోగా, భార్య మరణవార్త తెలిసిన మహానంది జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసిన బంధువులు ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం, మేదరమెట్లలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments