Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో నవ దంపతుల ఆత్మహత్య

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి నెల రోజులు కూడా గడవలేదు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది డిసెంబరు 29వ తేదీన ప్రియాంక - మహానందిలకు పెద్దలు వివాహం జరిపించారు. అయితే, మహానంది ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అయితే, నవ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
కుటుంబ కలహాల నేపథ్యంలో నవ వధువు ఆదివారం ముక్తినూతలపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకోగా, భార్య మరణవార్త తెలిసిన మహానంది జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసిన బంధువులు ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం, మేదరమెట్లలో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments