Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

ఠాగూర్
సోమవారం, 27 జనవరి 2025 (18:20 IST)
భార్య, కుమార్తెను తనను వదిలి వెళ్లిపోవడానికి కారణమైందన్న కోపంతో ఓ మహిళను హత్య చేసిన లారీ డ్రైవర్, ఆ కేసులో బెయిల్‌పై బయటికొచ్చి ఆ మహిళ భర్త, ఆమె అత్తను కూడా హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాలక్కాడ్ జిల్లాకు చెందిన 58 యేళ్ళ చెంతమార అనే వ్యక్తి లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. 2019లో తన పక్కింట్లో ఉండే సజిత అనే మహిళను చెంతమార హత్య చేశాడు. భార్య, కుమార్తె తనను వదిలి వెళ్ళిపోవడానికి సజితనే కారణమని భావించి ఆమెపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. 
 
ఆరు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన చెంతమార.. తాజాగా సజిత భర్త సుధాకరన్ (54), ఆయన తల్లి లక్ష్మి (76)ని కూడా హత్య చేశాడు. చెంతమార జైలు నుంచి బయటకు వచ్చినపుడే ఏదైనా ఘాతుకానకి పాల్పడవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్టుగానే చెంతమారు మరో ఇద్దరిని హత్య చేసి పరారీపోగా, కేసు నమోదు చేసి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments