Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:03 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను ఓ కామాంధుడు చెరిపాడు. చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులు పాటు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్​నగర శివారు కాలనీలో వసీం(30) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయన 8, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దారుణం నెల రోజులకుపైగా సాగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments