Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కౌన్సిలింగ్ పేరుతో ఓ బాలికను తన ఇంటికి పిలిచిన హైడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తామని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలిక తండ్రిని పక్కనే ఉన్న ఓ షాపుకు పంపించి, బాలికపై అత్యాచారనికి ఒడిగట్టాడు. 
 
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో బాలికపై అత్యాచారం చేసినట్టు తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments