Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కౌన్సిలింగ్ పేరుతో ఓ బాలికను తన ఇంటికి పిలిచిన హైడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తామని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలిక తండ్రిని పక్కనే ఉన్న ఓ షాపుకు పంపించి, బాలికపై అత్యాచారనికి ఒడిగట్టాడు. 
 
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో బాలికపై అత్యాచారం చేసినట్టు తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments