Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలుడు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (16:41 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటన ముజఫర్‌ నగర్ జిల్లాలో జరిగింది. 
 
దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ బాలికను నిందితుడు స్కూలు భవనం మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. 
 
గత యేడాది ప్రారంభంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. 12 యేళ్ళ బాలుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక దుకాణానికి వెళ్లి వస్తున్న సమయంలో బాలుడు అడ్డగించి, ఆమెకు చాక్లెట్లు కొనిస్తామని ఆశచూపి లైంగికదాడికి పాల్పడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్‌లోనే అంటూ పోస్టర్ విడుదల

ఎన్టీఆర్ దేవర ట్రైలర్ పోస్టర్ తో డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments