Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (18:39 IST)
రాజస్థాన్ బార్మర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై కన్నేసిన ఓ పోస్ట్ మాస్టర్ ఆమెను మాయమాటలతో నమ్మించి ఫంక్షన్ వుందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసాడు. నిజం చెబితే చంపేస్తానని బెదిరించాడు.

 
ఆ తర్వాత ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని వెంటబెట్టుకుని వెళ్లిన అతడు జోధ్ పూర్ లోని ఓ ఇంట్లో బంధించి నెలన్నర రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన ఇద్దరు సోదరులతో కలిసి అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 
ఎలాగో వారి నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దాంతో నిందితులపై బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments