Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై దాడి.. బాలిక కిడ్నాప్.. అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (09:10 IST)
తన ప్రియుడితో మాట్లాడుతున్న ఓ బాలికను కొందరు కామాంధులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియుడిపై దాడి చేసిమరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూరు జిల్లాలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరుపూరు జిల్లా పల్లడం ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక కేశవంపాళెయం రోడ్డులో తన ప్రియుడితో కలిసి మాట్లాడుతుండగా అటుగా వచ్చిన పల్లడం అన్నానగర్‌కు చెందిన రమేష్ కుమార్ (31), జాన్సన్ (26), పార్తీపన్ (25)లు యువకుడిపై దాడి చేసి ఆ బాలికను అపహరించి ఓ నిర్మానుష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ ఘటన అంతా వీడియోలు, ఫోటోలు తీసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని పల్లడం - కోవై రోడ్డులో వదిలిపెట్టారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments