Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేస్తుండగా న్యూడ్ ఫోటోలు.. వాటిని చూపిస్తూ యేడాదిగా అత్యాచారం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (10:54 IST)
పొరుగింటి మహిళ స్నానం చేస్తుండగా ఓ కామాంధుడు ఆమెను నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని చూపి బెదిరిస్తూ ఒక యేడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. విజయవాడ నగరంలో ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్టా సుభాష్ (45) అనే వ్యక్తి బీపీసీఎల్ కంపెనీలో పైపులైన్ సెట్టింగ్ చేసే కార్మికుడు. రాజీవ్ నగర్‌కు చెందిన ఓ మహి (35) శాంతి నగర్‌లో భర్తతో కలిసి చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తుంది. పలుమార్లు ఆ దుకాణంలో సరకులు కొనుగోలు చేసిన సుభాష్... పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించేవాడు. 
 
ఈ క్రమంలో ఆమె నంబరు తీసుకున్నాడు. ఇదిలావుంటే ఓ రోజున ఆమె స్నానం చేస్తుండగా, ఫోటోలు తీశాడు. వీటిని ఆమె ఫోనుకు పంపుతూ వేధించసాగాడు. పైగా వాటిని చూపి బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. అలా గత యేడాది కాలంగా బెదిరిస్తూనే అత్యాచారం చేస్తున్నాడు. 
 
అక్కడితో ఆగకుండా తనకు రూ.16 లక్షల డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసి తీసుకున్నాడు. ఆ డబ్బును చెల్లించమని అడిగినందుకు ఆమెపై దాడి చేశాడు. అతని ఆగడాలు శృతిమించి పోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె సుభాష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments