Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై యువకుడు అత్యాచారం.. ఆపై ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించిన వైనం

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:24 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై క్రూర అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 30 యేళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించాడు. రాష్ట్రంలోని ఝుమరియా టోలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా, దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమె ఇంటిలోకి అర్థరాత్రి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వా ఆమె పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. మహిళ జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్‌ను బాధితురాలి ఇంట్లోనే వదిలివేసి వెళ్లాడు. 
 
బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోర్వా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిన అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments