Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాంతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు: స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మంగ్లీ సిస్టర్స్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:13 IST)
స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జాతీయ జెండా ఎగరవేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి జాతీయ జెండా ఎగరవేశారు. అదే వేదిక మీద ప్రముఖ సింగర్ మంగ్లీ కూడా ఉన్నారు. 
  
అలాగే మల్లేశ్వరంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇందిరావతి తదితరుల సంగీతకచేరి ఆకర్షణగా నిలిచింది. మంగ్లీ అండ్ టీమ్ సంగీత కచేరి బెంగళూరు ప్రజలను ఆకట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే, కర్ణాటక విద్యాశాఖా మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ ఆధ్వర్యంలో మల్లేశ్వరంలో ఆదివారం రాత్రి స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జరిగాయి.
 
స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల సందర్బంగా మల్లేశ్వరంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగిన తరువాత వేదిక మీద జాతీయ జెండా ఎగరవేసిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ సాటి మంత్రి డాక్టర్ సీఎన్. అశ్వథ్ నారాయణ, ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరితో పాటు సొంత పార్టీ నాయకులు వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments