Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. నడిరోడ్డుపై చావబాదిన ప్రియుడు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (19:39 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని ప్రియారాలు కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రియుడు.. ఆమెను పట్టుకుని నడిరోడ్డుపై చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మౌగండ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 యేళ్ల పంకజ్ అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ప్రేమకు ఫుల్‌స్టాఫ్ పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను... ఆమెను నడిరోడ్డుపై కిందపడేసి చావబాదాడు. ఈ ఘటన గత  బుధవారం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి పంకజ్‌ను అరెస్టు చేశారు. తనను చావబాదిన ప్రియుడిపై ప్రియురాలు ఫిర్యాదు చేసేందుకు సుతరామా అంగీకరించలేదు. దీంతో చేసేదేమి లేక ప్రియుడిని పోలీసులు విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments