Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ రంకు మొగుడ్ని చంపేసిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (14:40 IST)
తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆ మహిళ కుమారుడు చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్నివర్ తోలాకు చెందిన మదన్ సోరేన్ అనే వ్యక్తి ఆ గ్రామ పెద్ద లఖన్ సోరెన్‌కి పెద్ద. అయితే, మదన్ పని నిమిత్తం అ గ్రామానికి రాగా, ఆయనకు రైలా మరాండి అనే వ్యక్తి భార్య పరిచయమైంది. 
 
ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమ, ఆ తర్వాత అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ వారు చేస్తున్న పాడుపనిని మాత్రం విరమించుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా మదన్ తన ప్రియురాలి ఇంటికి వచ్చి పడక గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. 
 
ఆ సమయంలో ఆ మహిళ కుమారుడు రాజన్ మరాండీ ఇంటిరాగా, మదన్ సోరేన్‌ - తన తల్లి చేస్తున్న పాడు పనిని కళ్ళారా చూశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన రాజన్... తన తల్లి ప్రియుడిని కొట్టి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments