Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరువాల్లో వుంచిన కరెన్సీ నోట్లు.. మొరాయించిన మెషీన్లు

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (21:46 IST)
ఐటీ దాడులలో మద్యం వ్యాపారస్తుల బీరువాల్లో కరెన్సీ నోట్లు చూసి అధికారులు షాకయ్యారు. ఆ బీరువాల్లో వుంచిన డబ్బును లెక్కించేందుకు యంత్రాలు కూడా మొరాయించాయట. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో వివిధ లిక్కర్ తయారీ సంస్థలకు సంబంధించిన ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించి దాదాపు రూ.200 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పన్ను ఎగవేత ఆరోపణలపై ఎంఎస్ శివ గంగా అండ్ కంపెనీ, బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా ఆరుకుపైగా సంస్థలతో పాటు ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments