Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల సహజీవనం చేసి మరో యువకుడితో సాన్నిహిత్యం, చంపేసాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:58 IST)
పెళ్ళి కాలేదు. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది. 8 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అయితే సహజీవనం చేసిన వ్యక్తిని వదిలేసి మరో యువకుడికి దగ్గరైంది. అతనితోను శారీరక బంధం పెట్టుకుంది. తనతో సహజీవనం చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఆ మహిళను దారుణంగా చంపేశాడు.

 
ఒంగోలులోని రబ్బాని టీ స్టాల్లో పనిచేస్తున్న కాశీకుమార్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళి కాకుండానే వీరు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే అప్పుడప్పుడు కాశీతో గొడవ జరిగేది రబ్బానికీ. 

 
దీంతో ఆ టీ షాప్‌కు వచ్చే అలీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది రబ్బానీ. గత నెల రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. తనతో తప్ప వేరే వ్యక్తితో వెళ్ళకూడదన్నాడు కాశీకుమార్. దీంతో ఇరువురు తరచూ గొడవ జరుగుతూ ఉండేది.

 
ఈ క్రమంలోనే రబ్బానీని నిన్న రాత్రి గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కాశీ. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments