Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల సహజీవనం చేసి మరో యువకుడితో సాన్నిహిత్యం, చంపేసాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:58 IST)
పెళ్ళి కాలేదు. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది. 8 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అయితే సహజీవనం చేసిన వ్యక్తిని వదిలేసి మరో యువకుడికి దగ్గరైంది. అతనితోను శారీరక బంధం పెట్టుకుంది. తనతో సహజీవనం చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఆ మహిళను దారుణంగా చంపేశాడు.

 
ఒంగోలులోని రబ్బాని టీ స్టాల్లో పనిచేస్తున్న కాశీకుమార్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళి కాకుండానే వీరు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే అప్పుడప్పుడు కాశీతో గొడవ జరిగేది రబ్బానికీ. 

 
దీంతో ఆ టీ షాప్‌కు వచ్చే అలీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది రబ్బానీ. గత నెల రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. తనతో తప్ప వేరే వ్యక్తితో వెళ్ళకూడదన్నాడు కాశీకుమార్. దీంతో ఇరువురు తరచూ గొడవ జరుగుతూ ఉండేది.

 
ఈ క్రమంలోనే రబ్బానీని నిన్న రాత్రి గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కాశీ. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments