Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల సహజీవనం చేసి మరో యువకుడితో సాన్నిహిత్యం, చంపేసాడు

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (15:58 IST)
పెళ్ళి కాలేదు. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది. 8 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అయితే సహజీవనం చేసిన వ్యక్తిని వదిలేసి మరో యువకుడికి దగ్గరైంది. అతనితోను శారీరక బంధం పెట్టుకుంది. తనతో సహజీవనం చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఆ మహిళను దారుణంగా చంపేశాడు.

 
ఒంగోలులోని రబ్బాని టీ స్టాల్లో పనిచేస్తున్న కాశీకుమార్‌కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళి కాకుండానే వీరు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే అప్పుడప్పుడు కాశీతో గొడవ జరిగేది రబ్బానికీ. 

 
దీంతో ఆ టీ షాప్‌కు వచ్చే అలీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది రబ్బానీ. గత నెల రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. తనతో తప్ప వేరే వ్యక్తితో వెళ్ళకూడదన్నాడు కాశీకుమార్. దీంతో ఇరువురు తరచూ గొడవ జరుగుతూ ఉండేది.

 
ఈ క్రమంలోనే రబ్బానీని నిన్న రాత్రి గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కాశీ. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments