Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి హత్య చేసిన అత్త... ఎక్కడ? (Video)

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (09:48 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కోడలిని అత్త చంపేసింది. తాను అడగ్గానే కోడలు టీ ఇవ్వకపోవడంతో అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది. కోడలిని గొంతు నులిమి ప్రాణాలు తీసింది. మృతురాలిని 28 యేళ్ల అజ్మీరా బేగంగా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్జానా అనే మహిళ.. తన కోడలిని టీ అడ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అత్త ఫర్జానా... కోడలి వెంట వంటింట్లోకి వెళ్లి చున్నీని వెనుక నుంచి కోడలి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
 
అత్తాకోడళ్ళ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫర్జానా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments