Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి హత్య చేసిన అత్త... ఎక్కడ? (Video)

వరుణ్
శుక్రవారం, 28 జూన్ 2024 (09:48 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కోడలిని అత్త చంపేసింది. తాను అడగ్గానే కోడలు టీ ఇవ్వకపోవడంతో అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది. కోడలిని గొంతు నులిమి ప్రాణాలు తీసింది. మృతురాలిని 28 యేళ్ల అజ్మీరా బేగంగా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్జానా అనే మహిళ.. తన కోడలిని టీ అడ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అత్త ఫర్జానా... కోడలి వెంట వంటింట్లోకి వెళ్లి చున్నీని వెనుక నుంచి కోడలి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
 
అత్తాకోడళ్ళ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫర్జానా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

సినిమా పరిశ్రమకు కండిషన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

టీవీ చూస్తూ చిప్స్, పాప్ కార్న్ తినకండి.. సోనూసూద్‌లా సిట్-అప్‌లు, పుష్-అప్‌‌లు చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments