Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ భార్య.. కట్టుకున్న భర్తకు వాతపెట్టింది. గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టింది. తన అన్న దమ్ములతో కలిసి ఈ పనికిపాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గుండప్ప తన భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. అయితే, వారి ఇంటికి సమీపంలోనే ఇద్దరు బామ్మర్ధులు కూడా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో గుండప్పకు, బామ్మర్ధులకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇల్లు వదిలి వెల్లిపోవాలంటూ గుండప్పపై బామ్మర్ధులు ఒత్తిడి తెస్తూవచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో బామ్మర్ధులు గోవింద్, బాలాజీ అతడిని చేతులతో, కర్రతో కొట్టగా, భార్య లక్ష్మి గరిట కాల్చి చెంపమీద వాతపెట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన గుండప్ప.. గురువారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments