Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టిన భార్య... ఎక్కడ?

ఠాగూర్
శనివారం, 10 ఫిబ్రవరి 2024 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ భార్య.. కట్టుకున్న భర్తకు వాతపెట్టింది. గరిట కాల్చి భర్త చెంపపై వాత పెట్టింది. తన అన్న దమ్ములతో కలిసి ఈ పనికిపాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన గుండప్ప తన భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నారు. అయితే, వారి ఇంటికి సమీపంలోనే ఇద్దరు బామ్మర్ధులు కూడా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో గుండప్పకు, బామ్మర్ధులకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇల్లు వదిలి వెల్లిపోవాలంటూ గుండప్పపై బామ్మర్ధులు ఒత్తిడి తెస్తూవచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో బామ్మర్ధులు గోవింద్, బాలాజీ అతడిని చేతులతో, కర్రతో కొట్టగా, భార్య లక్ష్మి గరిట కాల్చి చెంపమీద వాతపెట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన గుండప్ప.. గురువారం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments