Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. భయపెట్టి.. బెదిరించి.. అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (17:42 IST)
ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, భయపెట్టి, బెదిరించిన కొందరు కామాంధులు ఈ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు బాలికలకు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చాయి. బాలికలు అంగీకారం తెలపడంతో వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహం పేరుతో బాలికలను నమ్మించి వీడియో చాటింగ్ చేసి.. వారికి తెలియకుండా రికార్డు చేశారు. ఆ వీడియోలను నగ్నంగా ఉన్నట్టు మార్చి.. వాటిని బాలికలకు పంపించి బెదిరించారు. 
 
బహిర్గతం చేస్తామని హెచ్చరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఓ బాలిక పరీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండటాన్ని ఆమె తల్లి గమనించి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మరో బాలిక నుంచి కూడా ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి రూ.30 వేల విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments