Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. భయపెట్టి.. బెదిరించి.. అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (17:42 IST)
ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, భయపెట్టి, బెదిరించిన కొందరు కామాంధులు ఈ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు బాలికలకు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చాయి. బాలికలు అంగీకారం తెలపడంతో వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహం పేరుతో బాలికలను నమ్మించి వీడియో చాటింగ్ చేసి.. వారికి తెలియకుండా రికార్డు చేశారు. ఆ వీడియోలను నగ్నంగా ఉన్నట్టు మార్చి.. వాటిని బాలికలకు పంపించి బెదిరించారు. 
 
బహిర్గతం చేస్తామని హెచ్చరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఓ బాలిక పరీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండటాన్ని ఆమె తల్లి గమనించి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మరో బాలిక నుంచి కూడా ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి రూ.30 వేల విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments