Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (08:58 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఈ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో జరిగింది. 
 
స్థానిక సులేమాన్ నగర్‌కు చెందిన సాజిత్ (27) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయనకు రెండు రోజుల క్రితం ఇన్‌స్టా ద్వారా ఓ 20 యేళ్ల యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఇద్దరం ఒకసారి కలుసుకుందానని యువతిని సాజిత్ కోరగా ఆమె కూడా సమ్మతించి రాజేంద్ర నగర్‌కు వచ్చింది. అక్కడ నుంచి బైకుపై ఎక్కించుకున్న సాజిత్ తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె 100కు డయల్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆ వెంటనే అక్కడు చేరుకున్న పోలీసులు... సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments