Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (08:58 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. యువతిపై అత్యాచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఈ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్‌లో జరిగింది. 
 
స్థానిక సులేమాన్ నగర్‌కు చెందిన సాజిత్ (27) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలు పని చేస్తున్నాడు. ఈయనకు రెండు రోజుల క్రితం ఇన్‌స్టా ద్వారా ఓ 20 యేళ్ల యువతి పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. 
 
ఈ క్రమంలో ఇద్దరం ఒకసారి కలుసుకుందానని యువతిని సాజిత్ కోరగా ఆమె కూడా సమ్మతించి రాజేంద్ర నగర్‌కు వచ్చింది. అక్కడ నుంచి బైకుపై ఎక్కించుకున్న సాజిత్ తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె 100కు డయల్ చేసి జరిగిన విషయం చెప్పింది. ఆ వెంటనే అక్కడు చేరుకున్న పోలీసులు... సాజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments