Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యలో మార్పు వస్తుందని పుట్టింటికి పంపిస్తే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (21:16 IST)
భార్య వివాహేతర సంబంధం తెలిసింది. దీంతో బిడ్డతో పాటు ఆమెను పుట్టింటికి పంపాడు. కొన్నిరోజులు గడిస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించాడు. అలా కాలేదు కదా ఏకంగా ప్రియుడినే పుట్టింటికి పిలిపించుకుంది. చివరకి...

 
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన వెంకటరమణ, రామభద్రాపురం మండలం కొండపాలవలసకు చెందిన లలితకుమారికి 2015లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భర్త, పిల్లాడితో హాయిగా సాగిపోతున్న కుటుంబంలో బాలు అనే యువకుడు ప్రవేశించాడు.

 
దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆరు నెలల పాటు అతడితో సన్నిహత సంబంధం కొనసాగించింది. ఎక్కువరోజులు అది సాధ్యం కాదు కదా..అడ్డంగా దొరికిపోయింది. అయితే భర్త హెచ్చరించాడు. తప్పని చెప్పాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో పుట్టింటికి పంపాడు. అయితే అక్కడ కూడా ప్రియుడిని పిలిపించుకుంది. విషయం తెలుసుకున్న భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

 
ప్రాణంగా భావించే భార్యే ఈ విధంగా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను లేఖ కూడా రాశాడు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల అదుపులో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments