Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురి మహిళలతో భర్త వివాహేతర సంబంధం, భార్య కూడా అలా చేయడంతో...

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (22:38 IST)
పెళ్ళయి సంవత్సరమే అయ్యింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అయితే పిల్లలు లేరు. భర్త ప్రభుత్వం ఉద్యోగం. భార్య ఇంటి పట్టునే వుండేది. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కొందరు మహిళలను లొంగదీసుకున్నాడు భర్త. ఇలా ఒకరిద్దరు కాదు ఐదుగురితో అక్రమ సంబంధాన్ని కొనసాగించాడు. కానీ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

 
కర్నూలు జిల్లా వెల్దురద్ది మండలం గువలకుంట్ల ప్రాంతం. సుధాకర్, బాలలక్ష్మీదేవిలకు సంవత్సరం క్రితమే వివాహం జరిగింది. సుధాకర్ సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే కావాల్సినంత కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు.

 
అయితే పెళ్ళయిన తరువాత పిల్లలు కలుగలేదు. దీంతో పాటు ఇద్దరి మధ్య మనస్పర్థలు తరచూ వచ్చేవి. దీంతో సుధాకర్ తనకున్న పరిచయాలతో పెళ్ళయి భర్తలను వదిలేసిన మహిళలపై మోజు పెంచుకున్నాడు. ఇలా ఐదుగురితో వివాహేతర సంబంధాన్నే పెట్టేసుకున్నాడు. 

 
ఈ వ్యవహారం కాస్త భార్యకు తెలిసింది. ఇలా చేయొద్దని ప్రాధేయపడింది. అయినా వినిపించుకోలేదు. తను కూడా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటానని బెదిరించింది. దీంతో మనస్థాపానికి గురయ్యాడు భర్త. ఇంట్లో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోగా.. భార్య ఎవరితోనో వెళ్ళిపోతోందన్న అనుమానంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments