Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తకారు కోసం భార్యకు వేధింపులు: ఉరి వేసుకుని ఆత్మహత్య

Webdunia
శనివారం, 30 జులై 2022 (14:33 IST)
ఇటీవలి కాలంలో పలువురు కార్లు, టీవీలు, ఇంట్లో ఇతర సౌకర్యాల కోసమే బతుకుతున్నట్లు పలు ఘటనలు చెపుతున్నాయి. ఉన్నదాంతో సర్దుకుని పోకుండా లేనివాటి కోసం ఆరాటపడుతూ ఇంట్లో భార్యపైనో లేదంటే భర్తపైనో ఆవేశం, ఆగ్రహం చూపించి కాపురాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... తెలంగాణ లోని కొండకరకం గ్రామానికి చెందిన 23 ఏళ్ల సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేష్‌తో 2019లో వివాహమైంది. రమేష్  హైదరాబాదులోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నాడు రమేష్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి భార్య తన పడకగదిలో ఫ్యానుకి ఉరి వేసుకుని కనిపించింది. దీనితో పోలీసులకు సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 
కాగా తమ కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించారనీ, కొత్తకారు కొనుక్కునేందుకు రూ.10 లక్షలు కావాలంటూ ఆమె అత్తమామలు, భర్త తమ కుమార్తెను వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నదంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనితో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments