Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో ఎనిమిదో తరగతి బాలిక కిడ్నాప్ - సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (08:40 IST)
గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎనిమిదో తరగతి బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు అదే మరో పాఠశాలకు చెందిన 11, 12 తరగతులు చదువుతూ మధ్యలోనే ఆపేసిన విద్యార్థులుగా గుర్తించారు.
 
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన గత యేడాది డిసెంబరు 18వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో అత్యాచార సమయంలో తీసిన వీడియోను కామాంధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరిపై ఫోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments