Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో ఎనిమిదో తరగతి బాలిక కిడ్నాప్ - సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (08:40 IST)
గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎనిమిదో తరగతి బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు అదే మరో పాఠశాలకు చెందిన 11, 12 తరగతులు చదువుతూ మధ్యలోనే ఆపేసిన విద్యార్థులుగా గుర్తించారు.
 
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన గత యేడాది డిసెంబరు 18వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో అత్యాచార సమయంలో తీసిన వీడియోను కామాంధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరిపై ఫోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments