Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో ఎనిమిదో తరగతి బాలిక కిడ్నాప్ - సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (08:40 IST)
గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎనిమిదో తరగతి బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు అదే మరో పాఠశాలకు చెందిన 11, 12 తరగతులు చదువుతూ మధ్యలోనే ఆపేసిన విద్యార్థులుగా గుర్తించారు.
 
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన గత యేడాది డిసెంబరు 18వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో అత్యాచార సమయంలో తీసిన వీడియోను కామాంధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరిపై ఫోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments