గురుగ్రామ్‌లో ఎనిమిదో తరగతి బాలిక కిడ్నాప్ - సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (08:40 IST)
గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎనిమిదో తరగతి బాలికను ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరు అదే మరో పాఠశాలకు చెందిన 11, 12 తరగతులు చదువుతూ మధ్యలోనే ఆపేసిన విద్యార్థులుగా గుర్తించారు.
 
పాఠశాలలో జరిగిన క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఆ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన గత యేడాది డిసెంబరు 18వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక బహిర్గతం చేయలేదు. ఈ క్రమంలో అత్యాచార సమయంలో తీసిన వీడియోను కామాంధులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరిపై ఫోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments