Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆసుపత్రి అత్యాచార నిందితుడు: ఆమె ఇష్టంతోనే చేశా

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (17:46 IST)
గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో కనిపించకుండా పోయిన సెక్యూరిటి గార్డు విజయ్ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బాధితురాలిపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు. కాగా నిందితుడు విజయ్ స్వస్థలం కాజిపేట్ అనీ, అతడికి 8 ఏళ్ల క్రితం పెళ్ళయిందని పోలీసులు తెలిపారు. గత నెల 27న గాంధీ ఆసుపత్రిలో సెక్యురిటి గార్డ్‌గా చేరిన ఇతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
 
పోలీసుల విచారణలో అతడు బాధితురాలి ఇష్టపూర్వకంగానే తను అలా చేసినట్లు చెప్పాడు. మరోవైపు కనిపించకుండా పోయిన మహిళ గురువారం ఉదయం నారాయణగూడ మెయిన్ రోడ్ వద్ద మెడికల్ షాప్ ముందు గుర్తించి ఆమెను పోలీసు స్టేషనుకు తరలించారు.
 

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments