Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో సరసాలు.. అడ్డుగా వున్న భర్తను హత్య చేయించిన ఎస్ఐ భార్య

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:00 IST)
వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మాజీ పోలీస్ కానిస్టేబుల్ కిరాయి గుండాలతో హత్యచేయించిన ఘటన తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కిరాయి గుండాలతో మాజీ పోలీసు కానిస్టేబుల్‌ను అతని భార్య ఎస్ఐ ఈ ఘాతుకానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి, ఊత్తంగరై జిల్లా కల్లాలికి చెందిన సెంథిల్ కుమార్ (48) పోలీస్ కానిస్టేబుల్. ఇతని భార్య చిత్ర ఎస్ఐ. ఈ ఏడాది సెప్టెంబర్ 16న సెంథిల్ కుమార్ కనిపించకుండా పోయాడు. 
 
పోలీసుల విచారణ మేరకు భార్య ఎస్ఐ బాగోతం బయటపడింది. తన వివాహేతర సంబంధానికి సెంథిల్ అడ్డుగా వున్నాడని చిత్ర భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు తేలింది. ఈ ఘటనలో ఆమెతో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments