Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:01 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి ఓ వృద్దురాలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మ (70)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు., 
 
ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ మెట్రో స్టేషన్‌లోకి సాటి ప్రయాణికులతో పాటు ప్రవేశించిన వృద్ధురాలు ఆకస్మికంగా కిందికు దూకేసింది. పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మారెమ్మ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు సనత్ నగర్ పోలీసులకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments