Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కారు మహిళను 200 మీటర్ల దూరం..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:12 IST)
ఢిల్లీ తరహా ఘటన యూపీలో చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మహిళను కారు ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇదే తరహాలో ప్రస్తుతం యూపీలోనూ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో హైస్పీడ్ కారు మహిళ నడుపుతున్న టూవీలర్ ను ఢీకొట్టింది. 
 
అంతేగాకుండా 200 మీటర్లకు పైగా స్కూటర్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో మహిళకు తీవ్రగాయాలై.. కౌశంభిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కంప్యూటర్ క్లాస్‌లకు హాజరయ్యేందుకు మహిళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments