యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కారు మహిళను 200 మీటర్ల దూరం..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:12 IST)
ఢిల్లీ తరహా ఘటన యూపీలో చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మహిళను కారు ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇదే తరహాలో ప్రస్తుతం యూపీలోనూ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో హైస్పీడ్ కారు మహిళ నడుపుతున్న టూవీలర్ ను ఢీకొట్టింది. 
 
అంతేగాకుండా 200 మీటర్లకు పైగా స్కూటర్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో మహిళకు తీవ్రగాయాలై.. కౌశంభిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కంప్యూటర్ క్లాస్‌లకు హాజరయ్యేందుకు మహిళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments