Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో దారుణం : మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (14:44 IST)
దేశ రాజధాని న్యూ ఢిల్లీ నేరాలకు ఘోరాలు, అత్యాచారాలకు అడ్డాగా మారిపోయింది. అమ్మాయిలో కాదు మైనర్లు కూడా బాధితులవుతున్నారు. తాజాగా ఓ 15 మైనర్ బాలుడిపై కబడ్డీ కోచ్ అత్యాచారానికి తెగబడిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రోహిణి జిల్లా కంఝవాలా ప్రాంతంలోని ఓ కబడ్డీ శిక్షణా కేంద్రంల 15 యేళ్ల బాలుడు కబడ్డీ నేర్చుకునేందుకు చేరాడు. శిక్షణ కోసం ప్రతిరోజూ వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ బాలుడు శిక్షణకు వెళ్లడం మానేశాడు. పైగా, తల్లిదండ్రులు ఒత్తిడి చేసినప్పటికీ అక్కడకు వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. 
 
ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ బాలుడిని దగ్గర కూర్చోబెట్టుకుని నయతారంగా అడగడంతో అసలు విషయం వెల్లడించాడు. కబడ్డీ కోచ్ తనతో నీచమైన పని చేసేవాడని బాధిత బాలుడు బోరున విలపిస్తూ చెచ్పాడు. దీంతో బాధితుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
తన వద్దకు శిక్షణకు వచ్చే విద్యార్థులతో కోచ్ అసహజ శృంగారానికి పాల్పడేవాడని తేలింది. దీంతో అతనిపై ఐపీసీ 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. ఇంత నీచానికి దిగజారిన కోచ్‌ను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments