Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు

Deadbodies
Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (15:51 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట చెరువులో రెండు మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 
 
జిల్లాలోని సద్దుల చెరువులో ఈ రెండు మృతదేహాలు కనిపించాయి. చెరువులో వేరువేరు ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక వ్యక్తి మృతదేహాలను గుర్తించారు. వాటిని బయటకు తీసుకొచ్చి ఆనవాలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
ఈ ఇద్దరు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments