Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ రూరల్ బోట్ క్లబ్‌లో శ‌వం... హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (13:02 IST)
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ బోట్ క్లబ్ లో గుర్తు తెలియని యువకుడి మృత దేహం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ యువ‌కుడు బోట్ క్ల‌బ్ కొల‌నులో దిగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా?  లేక ఎవ‌రైనా హ‌త్య చేసి, యువ‌కుడి శ‌వాన్ని ఇక్క‌డ ప‌డేశార‌నేది అనుమానాస్ప‌దంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు ఈ కేసు కూపీ లాగుతున్నారు.
 
మృతి చెందిన యువకుడు ఎ.సూర్యశ్రీ పణి ప్రశాంత్ అని, అత‌ని వ‌య‌సు కేవ‌లం 15 సంవ‌త్స‌రాలుగా ప్రాథ‌మికంగా గుర్తించారు. రెండు రోజులు క్రితం సర్పవరం పోలీస్ స్టేషన్ లో సూర్యశ్రీ పణి ప్రశాంత్ అనే యువకుడు కనిపించడం లేదు అని పిర్యాదు అందింది. త‌మ కుమారుడు క‌నిపించ‌డం లేద‌ని యువ‌కుడి తల్లితండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అయితే, ఇది హ‌త్య లేక ఆత్మహత్య అనే కోణం లో విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments