Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో క్రైం రేటు తగ్గింది, కానీ హత్యలు కిడ్నాప్‌లు మాత్రం: ఎస్పీ అప్పలనాయుడు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (20:47 IST)
గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో క్రైమ్ రేటును తగ్గించామన్నారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

 
2021 సంవత్సరంలో సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అయితే కిడ్నాప్, హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. 

 
అలాగే తిరుపతిలో డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలు అమల్లో ఉంటాయని.. అర్థరాత్రి పార్టీలకు, ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. మద్యం షాపులకు, బార్లకు సమయం పొడిగింపు లేదని.. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసినా, ఫ్లై ఓవర్, బైపాస్ రోడ్లపై రేసింగ్‌లు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments