Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడినే నమ్మింది, సర్వస్వం అర్పించిన తరువాత?

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:26 IST)
మూడేళ్లు గాఢంగా ప్రేమించింది. ప్రియుడికి సర్వస్వం సమర్పించింది. జీవితాంతం అతనితోనే కలిసి ఉంటానని అనుకుంది. ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే ప్రియుడే మోసం చేస్తాడని ఊహించలేదు. అర్ధాంతరంగా తనువు చాలించింది.
 
పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రసన్న, సందీప్‌లు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సందీప్‌తో ఎంతో సఖ్యతగా ఉండేది ప్రసన్న. తన జీవితంలో ఇక మిగిలింది సందీప్ మాత్రమేనని భావించిన ప్రసన్న అతనికి సర్వస్వం అర్పించింది.
 
త్వరలోనే వివాహం జరుగుతుందని, జీవితమంతా హాయిగా ఉండవచ్చని భావించింది. కానీ ప్రియుడు మోసం చేసి మరదలితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె ఆవేదనకు గురైంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే సందీప్ తనను మోసం చేయడాన్ని అసలు జీర్ణించుకోలేక పోయింది. సందీప్ లేని జీవితం వద్దనుకొని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రసన్న మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments