Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ ఫెయిల్: తండ్రి ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఉప్పుటేరులో దూకేసాడు

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (10:06 IST)
బీటెక్ ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం నాడు కాకినాడ జగన్నాథపురంలో జరిగింది.

 
వివరాలు చూస్తే... కాకినాడకు చెందిన వెంకట రమణ కుమారుడు దుర్గాప్రసాద్ బీటెక్ కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. ఇక అప్పట్నుంచి తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. అతడి స్థితిని గమనించిన తండ్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాడు.

 
ఈ క్రమంలో సోమవారం రాత్రి కుమారుడు దుర్గాప్రసాద్ ను ద్విచక్రవాహనంపై తీసుకుని వస్తుండగా ఉప్పుటేరు వంతెన రాగానే అకస్మాత్తుగా అతడు ఉప్పుటేరులో దూకేసాడు. దీనితో తండ్రి వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. ఐతే ఇప్పటివరకూ అతడి ఆచూకి లభ్యంకాలేదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments