Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (11:46 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 14 రోజుల పసికందును కసాయి తండ్రి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని చెత్తకుప్పలో పడేశాడు. సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన జగత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఓ భవనంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 14 రోజుల క్రితం ఆయనకు అమ్మాయి పుట్టింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జగత్ తన కుమార్తెను అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని టోలీచౌకీలోని చెత్తకుప్పలో పడేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్‌స్పెక్టర్‌కు తెలిపాడు.
 
ఈ దారుణాన్ని గమనించిన నిందితుడి భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింద. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు ఇంత దారుణానికి పాల్పడటానికి గల కారణాలను వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments