బెంగుళూరులో ఆంధ్రా విద్యార్థిని దారుణ హత్య

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (12:53 IST)
కర్నాటక రాష్ట్రం బెంగుళూరు నగరంలో ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ నాలుగో సంవత్సరం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్యి జిల్లాకు చెందిన దేవశ్రీ (21) అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. కళాశాలలో చదువుతూ అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాల చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోది హత్య చేసినట్టు మాదనాయనకహళ్లి పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. 
 
పైగా, ప్రేమవర్ధన్ పరారీలో ఉండటంతో అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దేవశ్రీ తల్లిదండ్రులు రెడ్డప్ప, జగదాంబలు కుమార్తె మరణవార్త తెలిసి బోరున విలపిస్తున్నారు. చదువు పూర్తి చేసుకుని పట్టాతో ఇంటికి తిరిగి వస్తుందన్న భావించిన వారు... కుమార్తె మరణవార్తను జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments