Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య: బావమరిదే ఆ పని చేశాడా?

Webdunia
సోమవారం, 30 మే 2022 (20:01 IST)
కరీంనగర్ జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌కు చెందిన డ్రైవర్ ఖాదర్ హుస్సేన్ (45) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపి ముగ్ధుంపూర్ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద గడ్డి కింద దాచి వెళ్లారు.
 
సోమవారం ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ తగాదాల కారణంగా హుస్సేన్ బావమరిదే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫ్రాథమికంగా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments