Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో దారుణం-19 ఏళ్ల యువకుడిపై సామూహిక అత్యాచారం

Webdunia
సోమవారం, 30 మే 2022 (19:00 IST)
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడిపై గ్యాంగ్ రేప్ జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ఆన్‌లైన్ సైట్ ద్వారా బాధితుడికి ఓ ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. దీంతో వారు బాధితుడిని నందన్ వన్‌లోని పొదల్లోకి రావాలని కోరారు. ఇక వారిని పూర్తిగా నమ్మిన బాలుడు వారు చెప్పిన ప్లేస్‌కి వెళ్లాడు. 
 
బాధితుడు పొదల్లోకి వెళ్లగానే అతడిపై ఇద్దరు యువకులు అసహజ సంభోగానికి పాల్పడ్డారు. దీంతో బాలుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం