Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ మేనేజర్ కాల్చివేత: జమ్మూకాశ్మీరులో వణుకుతున్న గవర్నమెంట్ ఉద్యోగులు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (13:56 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన మరో దాడిలో బ్యాంక్ మేనేజర్ కాల్చి చంపబడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. కుల్గామ్‌ లోని అరేహ్‌లో ఎల్లకై దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారని వారు తెలిపారు.

 
"దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించబడ్డాడు, అక్కడ వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు" అని అధికారిక వర్గాలు తెలిపాయి. హనుమాన్‌గఢ్ రాజస్థాన్‌కు చెందిన కుమార్, ఒక వారం క్రితమే ఆ ప్రాంతంలో నియమించబడ్డాడు. ఈ ఉగ్రదాడి ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

 
దాడి జరిగిన వెంటనే, దాడి చేసిన వారి జాడ కోసం భారీ వేట ప్రారంభించారు. సాంబ జమ్మూకి చెందిన రజనీ బాలా అనే 36 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయిని అదే జిల్లాలో కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత తాజాగా ఈ హత్య జరిగింది. మే నెల నుంచి కశ్మీర్‌లో మైనారిటీలపై లక్షిత దాడులు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments