Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (22:35 IST)
గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు ఆటోడ్రైవర్లు 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిని కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ప్రాంతంలో సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం