Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోడ్రైవర్లు ఘాతుకం, 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (22:35 IST)
గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. కొందరు ఆటోడ్రైవర్లు 20 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాదులోని పహాడీ షరీఫ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సైదాబాద్ పరిధిలోని సంతోష్ నగర్‌లో 20 ఏళ్ల యువతిని కొందరు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసారు. తనపై జరిగిన అఘాయిత్యంపై యువతి సంతోష్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలు చెప్పిన ప్రాంతంలో సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బృందాలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడపడుతున్నారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం