Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటిలోని ఆరేళ్ళ బాలికపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (12:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషన్‌లలో జరిగిన అత్యాచార ఘటనలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపాయి. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రేమ పేరుతో ఓ ఫార్మసీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగి యువతిని చంపేశారు. తాజాగా అనకాపల్లిలో పక్కింటిలో నివసించే ఆరేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది.
 
ఆరేళ్ల చిన్నారిని పక్కింటి వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన అనకాపల్లి నర్సీపట్నంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రాథమిక సమచారం మేరకు, బాలిక తన అక్కతో కలిసి తెల్లవారుజామున 2 గంటలకు టాయిలెట్‌కు వెళ్లిగా, కామాంధుడు కాపుకాసి ఆ చిన్నారిపై లైంగికదాడికి తెగబడ్డాడు.  
 
తన సోదరిని ఎవరో కిడ్నాప్ చేశారని బాలిక సోదరి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments